అమెరికా పౌరహక్కుల ‘రారాజు’ జనించి 86 యేళ్ళు! -ఫోటోలు

జాత్యహంకారానికి గురవుతున్న నల్లజాతి ప్రజలతో పాటు పెట్టుబడిదారీ పదఘట్టనల క్రింద నలుగుతున్న తెల్లజాతి కార్మికవర్గ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, గౌరవప్రదమైన జీవనం కోసం ఉద్యమించిన పౌరహక్కుల ఉద్యమ తరంగం మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్! ఆయన జన్మించి జనవరి 15తో 86 సం.లు నిండాయి. వాషింగ్టన్ డి.సి లింకన్ హాలు ముందు మెట్లపై నిలబడి ఆయన చేసినచరిత్రాత్మక ‘ఐ హేవ్ ఎ డ్రీమ్’ ప్రసంగం ఇప్పటికీ అత్యంత ఉత్తేజకరమైన ప్రసంగాలలో ఉన్నతమైనదిగా కొనియాబడుతోంది. ఆధిపత్య వర్గాల…

ఇండియా, అమెరికాలు సహజ మిత్రులు! -కార్టూన్

అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి తన అదృష్టానికి తాను ఎంతో మురిసిపోయినట్లు ఆయన ప్రకటనల ద్వారా తెలిసింది. ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడిని కలిసే అవకాశం తనకు వచ్చిందని మోడి చెప్పుకున్నారు. తనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన అమెరికాయే ప్రధాని పదవి చేపట్టిన కొద్ది రోజులకే, తనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానం పలికిందని ఈ మాటల ద్వారా మోడి ఎత్తి చూపారని చెబుతున్నవారూ లేకపోలేదు. అమెరికా…

ఇండియా, గాంధీ, బోస్… జెస్సీ జాక్సన్ అభిప్రాయాలు

అమెరికా పౌరహక్కుల ఉద్యమ నాయకుడు జెస్సి జాక్సన్ ఇండియా సందర్శించారు. జెస్సీ జాక్సన్ అమెరికాలో 1960ల కాలంలో వెల్లివిరిసిన నల్ల జాతి పౌర హక్కుల ఉద్యమానికి నేతృత్వం వహించిన డాక్టర్ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ సమకాలికులు. భారత జాతీయోద్యమ నాయకుల్లో ముఖ్యమైన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ కి సంబంధించిన ‘నేతాజీ మ్యూజియం’ ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా కోల్ కతా లో ఆయన సుభాష్ సోదరుని కుమార్తె కృష్ణ బోస్ కలిసి జెస్సీ…

అమెరికా నల్లజాతి ఉత్తుంగ తరంగానికి 50 యేళ్ళు -అరుదైన ఫోటోలు

“నాకొక కల ఉంది” (I have a dream) అంటూ మార్టిన్ లూధర్ కింగ్ జూనియర్ చేసిన చరిత్రాత్మక పౌర హక్కుల ప్రసంగానికి ఆగస్టు 28, 2013తో 50 యేళ్ళు నిండాయి. అమెరికా ప్రజల పౌర హక్కుల కోసం, ముఖ్యంగా నల్లజాతి ప్రజలపై అమానుష రీతిలో కొనసాగుతున్న తీవ్ర వివక్షకు వ్యతిరేకంగా ‘నల్లజాతి ఉత్తుంగ తరంగమై ఉద్యమించిన’ మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి ప్రజలతో పాటు, తెల్లజాతి ప్రజలను కూడా సమాన స్ధాయిలో ఉత్తేజపరిచాడు. ప్రత్యేకంగా ఆగస్టు…