మెనూ స్మృతి -కత్తిరింపు

అక్టోబర్ 29 తేదీన ఆంధ్ర జ్యోతి దినపత్రికలో ప్రచురించబడిన వ్యాసం ఇది. భారత దేశ పేద ప్రజల ఆహారపు అలవాట్లపై హిందూత్వ ప్రారంభించి సాగిస్తున్న సాంస్కృతిక దాడిని సమర్ధవంతంగా ససాక్షారంగా తిప్పి కొట్టిన ఈ వ్యాసం మల్లంపల్లి సాంబశివరావుగారి విరచితం. ఇలాంటి ప్రజాస్వామిక భావజాలంతో కూడిన వ్యాసాలను ప్రచురించడం ఆంధ్ర జ్యోతి పత్రికకు మాత్రమే సాధ్యం అనుకుంటాను. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీలో జరప తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్ ను కోర్టులే నిషేధించడం అప్రజాస్వామిక పరిణామం. బీఫ్ మాంసాన్ని…