కల్లోల జలాలు -ద హిందూ…
ఇండస్ నీటి ఒప్పందం (IWT) పైన సమావేశం నిర్వహించి, పాకిస్తాన్ కు MFN (మోస్ట్ ఫెవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం) హోదా ఇవ్వడం పైన మరో సమావేశాన్ని వచ్ఛే వారం ఏర్పాటు చేయాలని తలపెట్టడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, యూరి దాడికి ప్రతిస్పందనగా మిలటరియేతర అవకాశాలన్నింటిని పరిశీలిస్తున్నామన్న సంకేతాలను పంపారు. “నెత్తురు, నీళ్లు కలిసి మెలిసి ప్రయాణం చేయలేవు” అని ఆయన అన్నట్లుగా తెలుస్తున్నది. అయినప్పటికీ, సమావేశం తర్వాత, కనీసం ప్రస్తుతానికి…