జి.డి.పి వృద్ధి: కాదు కాదు, మా వల్లే -వెంకయ్య
10 త్రైమాసికాల తర్వాత మొట్ట మొదటిసారిగా 2014-15 మొదటి త్రైమాసికంలో భారత ఆర్ధిక వృద్ధి రేటు 5.7 శాతం నమోదు చేసింది. ఇది తమ విధానాల వల్లనే అని మాజీ ఆర్ధిక మంత్రి పి.చిదంబరం మొన్న జబ్బ చరుచుకున్న సంగతి విదితమే. చిదంబరం సంతోషానికి బి.జె.పి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకట్ట వేశారు. కాంగ్రెస్ నేత అంతగా సంతోషపడడానికి ఏమీ లేదని జి.డి.పి తమ బి.జె.పి ప్రభుత్వం వల్లనే పెరిగిందని పోటీకి వచ్చారు. తాము అధికారంలోకి…