ఇండియా-చైనా-బంగ్లా-బర్మా కారిడార్ రూపకల్పన
ఇండియా, చైనా, బంగ్లాదేశ్, మియాన్మార్ దేశాలను కలుపుతూ ఆర్ధిక కారిడార్ రూపకల్పనకు పధక రచన జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల నేపాల్ రాజధాని ఖాట్మండులో జరిగిన సార్క్ శిఖరాగ్ర సమావేశాల్లో ఈ అంశంపై కూడా చర్చ జరిగిందని త్రిపురలో విడిది చేసిన బంగ్లాదేశ్ అధికారుల ద్వారా తెలిసింది. బంగ్లాదేశ్ సహకారంతో త్రిపురలో నిర్మించిన 726 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు సోమవారం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి బంగ్లాదేశ్ మంత్రి, అధికారులు అతిధులుగా హాజరుకానున్నారు. సోమవారం (డిసెంబర్ 1) నాటి…