సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్
Originally posted on ద్రవ్య రాజకీయాలు:
భారత బ్యాంకింగ్ రంగం ఎన్పిఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది. రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్బిఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది. గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్…