నరోడ-పాటియా: నేరమెవరిది? శిక్షలెవరికి? -ఫోటోలు
2002 ఫిబ్రవరి 28 తేదీన అహ్మదాబాద్ శివార్లలోని నరోడ-పాటియా లో ముస్లింలపై సాగిన నరమేధానికి దోషులెవరో ప్రత్యేక సెషన్స్ కోర్టు గుర్తించింది. ముఖ్యంగా చేతిలో తుపాకి ధరించి, హిందూ మతం పేరుతో మూకలను రెచ్చగొట్టి, వారికి కత్తులు, కరవాలాలు సరఫరా చేసి తమను తాము రక్షించుకోలేని నిస్సహాయ మహిళలపైనా, పసి పిల్లలపైనా, వృద్ధులపైనా అత్యంత క్రూరంగా, అమానవీయంగా హత్యాకాండకి నాయకత్వం వహించిన మహిళా డాక్టర్ గా డాక్టర్ మాయాబెన్ కొడ్నానిని కోర్టు గుర్తించింది. రీసెర్చ్ స్కాలర్ పేరుతో…