దావూద్ ఎక్కడున్నాడో మాకు తెలియదు -కేంద్రం

యు.పి.ఏ పాలనలో దావూద్ ఇబ్రహీం ను ఇండియా రప్పించలేకపోయినందుకు బి.జె.పి నేతలు చెయ్యని అపహాస్యం లేదు. చెయ్యని ఆరోపణ లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయడంలో యు.పి.ఏ ఘోరంగా విఫలం అయిందంటూ బి.జె.పి చేసే ఆరోపణలో దావూద్ ఇబ్రహీం వ్యవహారం కూడా కలిసి ఉంటుంది. పాక్ లో ఉన్న దావూద్ ని అరెస్టు చేసి ఇండియా రప్పించడం చేతకాలేదని బి.జె.పి నేతలు అనేకసార్లు ఆరోపించారు. అలాంటి దావూద్ ఎక్కడ ఉన్నాడో తమకు తెలియదని అధికారం లోకి వచ్చాక బి.జె.పి…

సెజ్ లపై త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు

సెజ్ (ఎస్.ఇ.జెడ్ – స్పెషల్ ఎకనమిక్ జోన్) ల ఏర్పాటుపై రైల్వే మంత్రి మమత నాయకత్వంలోని త్రిణమూల్ కాంగ్రెస్ అతి తెలివితేటలు ప్రదర్శిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 18 నుండి మే 10 వరకు ఐదు విడతల్లో జరగనున్న సంగతి విదితమే. ఎన్నికల కోసం మమత పార్టీ బెంగాలీ, ఇంగ్లీషు భాషల్లొ మేనిఫెస్టో (ఎన్నికల ప్రణాళిక) విడుదల చేసింది. రెండూ ఒకే విధంగా ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా…