మహారాష్ట్ర: దివాలి బాంబు, రెండు వత్తులు -కార్టూన్
అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన ఒక కోణాన్ని ఈ కార్టూన్ అద్దం పడుతోంది. ఎన్నికల ప్రచారంలో బి.జె.పిపై దాడి చేసేందుకు ఏ ఒక్క రాయినీ వృధా పోనీయని శివ సేన, ఎన్నికల అనంతరం ఆ పార్టీతోనే జట్టు కట్టి అధికారం పంచుకునేందుకు ఆత్రపడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం చూపుతూనే ప్రభుత్వంలో చేరేందుకు తహతహలాడుతోంది. ఇక ఎన్.సి.పి సంగతి సరే సరి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే బి.జె.పి కి సైగలు…