డీమానిటైజేషన్ వల్లే జిడిపి తగ్గింది -పాల్ కృగ్మన్
పాల్ రాబిన్ కృగ్మన్ అమెరికాకు చెందిన ప్రసిద్ధ పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త. 2008లో ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహుమతితో సత్కారం పొందిన ప్రముఖుడు. ‘న్యూ ట్రేడ్ ధియరీ’ మరియు ‘న్యూ ఎకనమిక్ జాగ్రఫీ’ సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకు ఆయనకు ఆ సత్కారం ఆ దక్కింది. ప్రస్తుతం న్యూయార్క్ సిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో కాలమిస్టు కూడా. ఆయన మాటలకు పెట్టుబడిదారీ ప్రపంచం విలువ ఇస్తుంది. అలాంటి పాల్ కృగ్మన్ భారత జిడిపి వృద్ధి…