జింబాబ్వేలో మిలట్రీ కుట్ర: ముగాబే హౌస్ అరెస్ట్!

పశ్చిమ సామ్రాజ్యవాదులు మరోసారి ప్రచ్చన్న యుద్ధం నాటి మిలట్రీ కుట్రలకు తెర తీశారు. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (97) ను, ఆయన కుటుంబాన్ని ఆ దేశ మిలట్రీ గృహ నిర్బంధంలో ఉంచింది. రాజధాని హరారేలో సైనికులు కవాతు తొక్కుతున్నారు. పలు ప్రభుత్వ భవనాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు వారి ఆఫీసులకు వెళ్లకుండా రోడ్లపైనే ఆపి వెనక్కి పంపేశారు. “దేశాధ్యక్షుడు క్షేమమే” అంటూ మొదట ప్రకటించిన సైన్యం ఆ తర్వాత ఆధికారాలను చేపట్టినట్లు ప్రకటించింది.…