రోజుకు 2000 కేజీల బీఫ్ ఇస్తున్నాం -గోవా సి‌ఎం

గోవా రాష్ట్రంలో ఉన్నది బి‌జే‌పి ప్రభుత్వం. నిన్నటి వరకు కేంద్ర రక్షణ మంత్రిగా పని చేసిన మనోహర్ పరికర్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. తమ రాష్ట్రంలో ప్రజలకు రోజుకు 2 వేల కిలోల బీఫ్ (ఆవు మాంసం) సరఫరా చేస్తున్నామని ఈ బి‌జే‌పి ముఖ్య మంత్రి సాక్ష్యాత్తూ రాష్ట్ర అసెంబ్లీ లోనే ప్రకటించాడు. కానీ గోవధ సంరక్షణా సంస్ధలు ఏవీ పరికర్ పైన దాడి చేయలేదు. హిందువులకు పవిత్రమైన ఆవులను చంపుతున్నందుకు గో భక్తులు గోవా అసెంబ్లీపై…

వేదిక్ ఇండియన్లు గోమాంస భక్షకులు -ఆది గాడ్రెజ్

ఆవు పూజ భారతీయ ప్రాచీన సంస్కృతిగా చెప్పడం వాస్తవ విరుద్ధం అని భారత బడా పారిశ్రామిక కుటుంబాల్లో ఒకటయిన గాడ్రెజ్ అధినేత ఆది గాడ్రెజ్ స్పష్టం చేశారు. గో వధ, ఆవు మాంసం లపై నిషేధం వలన భారత ఆర్ధిక వ్యవస్ధకు నష్టం వాటిల్లుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “(మోడి ప్రవేశ పెట్టిన) కొన్ని విధానాలు భారత ఆర్ధిక వృద్ధికి నష్టం కలగజేస్తున్నాయి. ఉదాహరణకి కొన్ని రాష్ట్రాల్లో ఆవు మాంసంపై విధించిన నిషేధం.” అని ఆయన…