2011 జనాభా లెక్కలు: 63% ఫోన్లున్నా, 53% టాయిలెట్లు లేవు
2011 జనాభా లెక్కల వివరాలు దశలవారీగా వెల్లడవుతున్నాయి. దేశంలో మొత్తం 24.67 కోట్ల కుటుంబాలు ఉండగా, ఇందులో 16.78 కోట్ల కుటుంబాలు గ్రామాల్లోనూ, 7.88 కోట్ల కుటుంబాలు పట్టణాల్లో నివసిస్తున్నారని ఈ లెక్కల్లో వెల్లయింది. ఆమ్టే 68.03 శాతం మంది గ్రామాల్లో నివశిస్తుంటే, 31.97 శాతం మంది పట్నాల్లో నివసిస్తున్నారన్నమాట. భారత దేశానికి ఇంకా పల్లెలే పట్టుగొమ్మలుగా ఉన్నాయని ఈ లెక్కలు సూచిస్తున్నాయి. భారత దేశంలో అత్యధికులకి కనీస సౌకర్యాలు ఇంకా అందుబాటులో లేవని కూడా ఈ…