అఖిలేష్ కు దక్కిన సైకిల్ గుర్తు!
తండ్రి పైన తిరుగుబాటు చేసిన కొడుకు వైపే ఎలక్షన్ కమిషన్ మొగ్గు చూపింది. అఖిలేష్ యాదవ్ నేతృత్వం లోని సమాజ్ వాదీ పార్టీ గ్రూపుకే సైకిల్ గుర్తు అప్పజెపుతున్నట్లు కొద్ది సేపటి క్రితం కమిషన్ ప్రకటించింది. “ఇక కమిషన్ మాకు ఏ గుర్తు ఇస్తే ఆ గుర్తు పైన పోటీ చేస్తాం” అని ములాయం సింగ్ యాదవ్ ప్రకటించాడు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో గత ఐదారు నెలల నుండి సమాజ్ వాదీ పార్టీలో తండ్రీ…