జగన్ అరెస్ట్, సోమవారం బంద్

అక్రమాస్తుల కేసులో వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ని సి.బి.ఐ ఆదివారం సాయంత్రం 7:15 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ అరెస్టు అయినట్లు 7:20 గంటలకు ఆయన పార్టీ నేతలు ప్రకటించారు. అరెస్టు కు ముందు పోలీసులు రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ‘ది హిందూ తెలిపింది. అరెస్టయిన జగన్ ఈ రాత్రికి దిల్ కుషా గెస్ట్ హౌస్ లోనే ఉంటాడని ఎన్.డి.టి.వి తెలిపింది. “సి.బి.ఐ జగన్ మోహన్ రెడ్డి ని 7:15 కి అరెస్టు చేసింది”…

నన్ను ఇరికించడానికి రక్షణ శాఖే నా లేఖ లీక్ చేసింది -ఆర్మీ ఛీఫ్

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖే తాను ప్రధాన మంత్రికి రాసిన లేఖను లీక్ చేసిందని ఆర్మీ ఛీఫ్ జనరల్ వి.కె.సింగ్ శనివారం ఆరోపించాడు. కొంత సమాచారాన్ని ఎంచుకుని మరీ లీక్ చేసి తనను ఇరికించాలని ప్రయత్నించిందని ఆరోపించాడు. మరో ఐదు రోజుల్లో రిటైర్ కానున్న వి.కె.సింగ్ తాజా ఆరోపణల ద్వారా కేంద్ర ప్రభుత్వంతో నేరుగా ఢీ కొన్నట్లయింది. వివిధ టి.వి చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఆయన న్యాయ వ్యవస్ధను కూడా తప్పు పట్టాడు. గాలివాటుతో పాటు తననూ…