శ్రీలంక పాలకుల ‘తమిళ జాతి హత్యాకాండ’ పై రెండో డాక్యుమెంటరీ

ఎల్.టి.టి.ఈ పై యుద్ధంలో చివరి రోజుల్లో తమిళ పౌరులపై శ్రీలంక పాలకుల పనుపున శ్రీలంక సైన్యం జరిపిన ‘జాతి హత్యాకాండ’ పై రెండవ వీడియో డాక్యుమెంటరీ వెలువడింది. “శ్రీలంకాస్ కిల్లింగ్ ఫీల్డ్స్: వార్ క్రైంస్ అన్ పనిష్డ్” పేరుతో పేరుతో బ్రిటన్ కి చెందిన చానెల్ 4 ఈ డాక్యుమెంటరీ తీసింది. ఇదే చానెల్ సంవత్సరం క్రితం వెలువరించిన డాక్యుమెంటరీకి ఇది కొనసాగింపు. ఈ వీడియోను బూటకం గా శ్రీలంక ప్రభుత్వం అభివర్ణించింది. వీడియో సాధికారతను, విశ్వసనీయతను…

వంద సెంచరీల సచిన్ -ఫొటోలు

మార్చి 16 2012 తేదీన ఆసియా కప్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ పై సచిన్ టెండూల్కర్ తన వందవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీ కోసం భారత క్రికెట్ ప్రేమికులు సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నారు. సచిన్ వందవ సెంచరీ సందర్భంగా ‘ది హిందూ’ పత్రిక అందించిన ఫొటోలు ఇవి. – –

Budget 2012-13

2012-13 బడ్జెట్ -కార్టూన్

(ఫస్ట్ పోస్టు నుండి) సోనియా: “గత సంవత్సరం వచ్చిన మంచి అనుభవంతో ఇసారి మెరుగైన బడ్జెట్ ఇస్తారని ఆశిస్తున్నా” గత సంవత్సరం బడ్జెట్ లో అనుకున్న లక్ష్యాలు చెరుకోలేదని భారత ప్రభుత్వంపైన అనేకమంది విమర్శలు చేస్తున్నారు. వారిలో స్వదేశీ, విదేశీ పత్రికలు, కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల సంఘాలైన ఆసోచామ్, ఫిక్కీ, సి.ఐ.ఐ లూ వీరిలో ముఖ్యులు. గత బడ్జెట్లో బడ్జెట్ లోటు జిడిపిలో 4.6 శాతం ఉంటుందని అంచనా వేసినా దాన్ని చేరుకోలేక 5.9 శాతానికి ప్రభుత్వం…

బడ్జెట్ 2012-13 ముఖ్యాంశాలు

2012-13 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం పార్లమెంటు లో బడ్జెట్ ప్రతిపాదించాడు. ఇందులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. అంచనాలు: మొత్తం బడ్జెట్ అంచనా: రు. 14.9 లక్షల కోట్లు (14,90,925 కో). ఇది 2011-12 బడ్జెట్ కి 29 శాతం ఎక్కువ. ప్రణాళికా ఖర్చు: రు. 5,21,025 కోట్లు. గత సంవత్సరం కంటే 18 శాతం ఎక్కువ. మొత్తం ఖర్చులో ఇది 35 శాతమే. ప్రణాళికేతర ఖర్చు: రు. 9,69,900 కోట్లు.…

Railway budget 2012-13

మమత, త్రివేది, రైల్వే బడ్జెట్ -కార్టూన్

రైల్వే మంత్రి దినేష్ త్రివేది తృణమూల్ నేత. ఆయన మమత మాటను జవదాటేవాడేమీ కాదు. భారత దేశంలో రాజకీయ పార్టీలు భూస్వామ్య వ్యవస్ధలకు ప్రతీకలుగా ఉన్నాయే తప్ప ప్రజాస్వామ్య బద్ధగా లేవు. పార్టీ కార్యకర్తల కంటే పార్టీ నాయకులే అక్కడ సుప్రీం. అలాంటి ప్రజాస్వామ్య రహిత పార్టీల్లో తృణమూల్ కూడా ఒకటి. అదీ కాక ఎన్.డి.ఎ ప్రభుత్వంలో మమత రైల్వే మంత్రిగా పని చేసింది. యు.పి.ఎ ప్రభుత్వంలో కూడా మూడేళ్ళు రైల్వే మంత్రిగా పని చేసింది. బెంగాల్…