టీచర్ ని కత్తితో పొడిచి చంపిన విద్యార్ధి

తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్ధి టీచర్ ని కత్తితో పొడిచి చంపిన దారుణం తమిళనాడులోని ఓ ప్రవేటు స్కూల్ లో చోటు చేసుకుంది. ‘స్ట్రిక్ట్ టీచర్’ గా పేరుపొందిన నలభై యేళ్ల ఉపాధ్యాయురాలు శ్రీమతి ఉమా మహేశ్వరి విద్యార్ధుల చదువు గురించి ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది. చెన్నైలోని ఆర్మేనియన్ స్ట్రీట్ లో గల ప్యారీస్ కార్నర్ లో గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు ఈ ఘటన జరిగింది. గత పది…

Gujrat-riots

నరేంద్ర మోడి కి ఊరట?

గుజరాత్ మత మారణకాండలో ‘హిందూ మూకల’ దాడిలో హత్యకు గురైన కాంగ్రెస్ ఎం.పి ఎహ్‌సాన్ జాఫ్రీ కేసులో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఊరట లభించినట్లు తెలుస్తోంది. మోడి తో పాటు మరో అరవై మందిపైన ‘విచారించదగిన సాక్ష్యాలు’ ఏవీ లభించలేదని సుప్రీం కోర్టు నియమించిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ తన అంతిమ నివేదికలో తెలిపినట్లుగా, విశ్వసనీయ వర్గాలను’ ఉటంకిస్తూ ‘ఎన్.డి.టి.వి’ తెలిపింది. ముస్లిం ప్రజలపై మారణ కాండకు పూనుకున్న హిందూ మూకలను చూసీ చూడనట్లు వదిలివేయాలంటూ…