ప్రధాని జిలాని గౌరవనీయుడు కాడు, తేల్చేసిన పాక్ సుప్రీం
ఇండియా, పాక్ లలో రాజకీయ నాయకులను కోర్టులు చెడుగుడు ఆడేస్తున్నాయి. ఎ.రాజా, గాలి జనార్ధన్ తదితరులను అవినీతి ఆరోపణలపై జైలుకి పంపిన భారత కోర్టులు ఇంకా జగన్, దయానిధి తదితరులకు ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి విదితమే. పాక్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఎదుర్కొంటున్న అవినీతి ఆరోపణలపై సుప్రీం కోర్టుకి ఇచ్చిన హామీలను గౌరవించకుండా పాక్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ ‘గౌరవనీయుడు కాద’ ని అక్కడి సుప్రీం కోర్టు ప్రకటించి సంచలనం సృష్టించింది. ప్రధాని జిలానికి…



