(90 మంది రోగులను చంపిన) కోల్ కతా ఆసుపత్రి డైరెక్టర్లను వెంటనె విడుదల చేయాలి -ఫిక్కి

డిసెంబరు 9 తేదీన కోల్ కతా లోని ‘ఎ.ఎం.ఆర్.ఐ ధాకూరియా’ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొంభై మందికి పైగా రోగులు, ఉద్యోగులు చనిపోయిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి మమత ప్రమాదానికి వెంటనే స్పందించి ఆసుపత్రి డైరెక్టర్లు పది మందిలో ఏడుగురిని వెంటనే అరెస్టు చేయించింది. వారికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించడంతో కోల్ కతా జైలులోనే ఉన్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని భారత పెట్టుబడిదారుల సంఘం “ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్…

తాలిబాన్ ఆఫీసు తెరవడానికి కతార్ అంగీకారం, ఇండియాపై పాక్ పైచేయికి మార్గం!

ఆఫ్ఘనిస్ధాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభ్యంతరాలను తోసి పుచ్చుతూ కతార్ రాజధాని ‘దోహా’ లో కార్యాలయం తెరవడానికి ఆఫ్ఘన్ తాలిబాన్ కి అనుమతి దొరికింది. ఈ మేరకు కతార్, ఆఫ్ఘన్ తాలిబాన్ ల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అమెరికా, ఆఫ్ఘనిస్ధాన్ లతో తాలిబాన్ జరపబోయే శాంతి చర్చలకు ఈ కార్యాలయం అనుమతి దోహదపడుతుందని అమెరికా ఆశపడుతోంది. కతార్ లో తాలిబాన్ కార్యాలయం తెరవడానికి నిజానికి అంగీకారం ఎన్నడో కుదిరింది. కాని ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్…

“తెలుగులో జాతీయ అంతర్జాతీయ వార్తలు” బ్లాగ్ సమీక్ష -2011

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog. Here’s an excerpt: The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 100,000 times in 2011. If it were an exhibit at the Louvre Museum, it would take about 4 days for that many people to see…

‘ఆకుపై వాల్‌స్ట్రీట్’ ఉద్యమంలో వెల్లువెత్తిన సృజనాత్మక నినాదాలు -ఫొటోలు

“ఆకుపై వాల్ స్ట్రీట్” ఉద్యమంలో ప్లెకార్డులపై రాసిన నినాదాలు ఒక పెద్ద వార్తగా మారాయి. ముందుగా అనుకుని రాసి తెచ్చుకున్న నినాదాలు కొన్నయితే, అప్పటికప్పుడు చేతికి అందిన అట్టపైనో, కార్డ్ బోర్డ్ అట్టపైనో, కాగితంపైనో రాసి ప్రదర్శించిన నినాదాలు అనేకం. – –

అన్నా బృందం కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం రద్దు?

మరి కొద్ది వారాల్లో జరగనున్న ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్న అన్నా బృందం, తమ ఆలోచనను ఉపసంహరించుకున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే, తనకేం కాలేదనీ, కొద్దిరోజుల్లో తాను ఆరోగ్యంగా బైటికి వస్తాననీ ఆసుపత్రి నుండి సందేశం పంపినప్పటికీ ఎన్నికల ప్రచారం విషయంలో అన్నా బృందం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ పాల్ విషయంలో కాంగ్రెస్ దేశాన్ని దారుణంగా మోసం చేసిందనీ కనుక ఐదు రాష్ట్రాల శాసన సభలకు జరగనున్న…