ఇక భారత షేర్ మార్కెట్లతో విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లూ ఆడుకోవచ్చు

భారత దేశ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ వ్యక్తిగత మదుపుదారులే నేరుగా పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించబోతోంది. జనవరి 15 నుండి విదేశీ మదుపరులను షేర్ మార్కెట్లలోకి అనుమతించనున్నట్లు ఆదివారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్ధను సరళీకరణకు గురిచేసే పధకంలో ఇది మరొక అడుగు. 2011 సంవత్సరంలో షేర్ మార్కెట్లనుండి విదేశీ సంస్ధాగత నిధులు పెద్ద ఎత్తున తరలివెళ్ళిన నేపధ్యంలో ఈక్విటీ మార్కెట్ నిబంధనలను మరింత సరళీకృతం చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.…

డిజిపి వ్యాఖ్య, పురుషాధిక్య పోకడలకు పరాకాష్ట -కత్తిరింపులు

జనవరి ఒకటో తారీఖున ఆంధ్ర జ్యోతి దిన పత్రికలో వచ్చిన వ్యాసం ఇది. సల్వార్ కమీజ్, చుడీదార్ లు కూడా డిజిపి కి అసభ్య వస్త్ర ధారణగా కనపడడం విపరీతం కాకపోతే ఏమిటి? నిజానికి చీర కంటే, లంగా ఓణి కంటే సల్వార్ కమీజ్ శరీరాన్ని పూర్తిగా కప్పేస్తుంది. అరి చేతులు, అరి కాళ్ళు, తల తప్ప శరీరాన్నంతా చుడీదార్లు కప్పి ఉంచుతాయి. ఐనా ఆ డ్రస్సులు డిజిపి కి రెచ్చగొట్టేలా ఎలా కనపడ్డాయి? ఈ వ్యాస…

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి (అన్నాపై విమర్శలు…. -2)

నూతన ఆర్ధిక విధానాలు అవినీతిని అనేక రెట్లు పెంచాయి నిజానికి జాతీయ పత్రికలు ఈ కుంభకోణాలన్నింటినీ ప్రచురించినప్పటికీ అవన్నీ జాతీయ స్ధాయిలో తగిన ప్రచారం పొందలేకపోయాయి. దానికి ప్రజల జ్ఞాపక శక్తి పరిమితులకి అతీతమైన సంఖ్యలో కుంభకోణాలు చోటు చేసుకోవడం ముఖ్య కారణం. గతంలో బోఫోర్స్ కుంభకోణంలో గల్లంతయిన ప్రజాధనం కేవలం అరవై నాలుగు కోట్లు మాత్రమే. కాని ఈ దేశంలో ప్రధాన రాజకీయ వంశం అయిన గాంధీలు ఈ కుంభకోణంలో ఉండడంతో అది విస్తృత ప్రచారం…