నవంబరు 26, 2008 తేదీనుండి మూడు రోజుల పాటు ముంబైలోని పలు ప్రదేశాల్లో టెర్రరిస్టులు దాడి చేసి పలువురిని చంపిన నేరానికి, ఇద్దరు ఐ.ఎస్.ఐ అధికారులు, హేడ్లీ, రాణాలపైన ఛార్జీ షీటు నమోదు చేయడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాకిస్ధానీ … చదవడం కొనసాగించండి
‘ఫస్ట్ పోస్ట్’ అందించిన ఈ ఫొటోలు ఇండియా క్రికెట్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన ఉద్విగ్న క్షణాలకు సంబంధించినవి. – -
ఉత్తర కొరియా అధిపతి ‘కిమ్ జోంగ్-ఇల్’ మరణంతో రాజకీయ కార్టూనిస్టులూ విలపిస్తున్నారని ఈ కార్టూనిస్టు చెబుతున్నాడు. కిమ్ జోంగ్-ఇల్ బతికి ఉన్నంత కాలం అంతర్జాతీయ రాజకీయాలలో చురుకుదనం పుట్టించాడనీ, తద్వారా రాజకీయ కార్టూనిస్టులకు కావలసినంత మేత దొరికిందనీ ఈ కార్టూనిస్టు అభిప్రాయం. … చదవడం కొనసాగించండి
ఇండియూతో సహా అనేక మూడో ప్రపంచ దేశాలకు స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతాలను ప్రభోధించే అమెరికా, ఆ సిద్ధాంతాలు తమకు నష్టకరంగా పరిణమిస్తే తానే వాటిని అనుసరించనని చాటి చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశాల వనరులను దోచుకోవడానికీ, అక్కడి మార్కెట్లను కొల్లగొట్టడానికి సరళీకరణ, … చదవడం కొనసాగించండి
రష్యాలోని సైబీరియా లో గల టామ్స్క్ నగరంలో ‘భగవద్గీత’ పై నిషేధం విధించడానికి కోర్టులో కేసు దాఖలు చేయడం వెనుక రష్యన్ ఆర్ధడాక్స్ చర్చి హస్తం ఉందని తెలుస్తోంది. ‘హరే కృష్ణ’ ఉద్యమం కార్యకలాపాలపైన పరిమితి విధించాలని రష్యన్ చర్చి చాలా … చదవడం కొనసాగించండి
వ్యాఖ్యాతలు – వ్యాఖ్యానాలు