131 మందిని చంపేసిన చీప్ లిక్కర్
ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో 93 మంది చనిపోయి రోజులైనా గడవక ముందే పశ్చిమ బెంగాల్ లో మరో ప్రాణాంతక (ప్రమాదం లాంటి) సంఘటనే జరిగింది. చట్ట విరుద్ధంగా తయారు చేసిన చీప్ లిక్కర్ తాగి 131 మంది జనం చనిపోయారు. దక్షిణ 24 పరగణాల జిల్లా లోని సంగ్రామ్ పూర్ గ్రామం చుట్టు పక్కల జరిగిన ఈ ఘటనలో ఇంకా అనేకమంది మృత్యువుతో పోరాడుతున్నారు. మంగళవారం రాత్రి చీప్ లిక్కర్ సేవించిగా బుధవారం తెల్లవారు ఝాము…