ఈజిప్టులో మళ్ళీ ఉద్యమం, పోలీసులతో ఆందోళనకారుల ఘర్షణలు -ఫొటోలు

ప్రజాస్వామిక ఈజిప్టు కోసం తాము ఉద్యమించినప్పటికీ సైన్యం చొరబడి ఆధికారాన్ని హస్తగతం చేసుకుందని ఈజిప్టు ప్రజలు భావిస్తున్నారు. సైన్యం వెంటనే తప్పుకుని ఎన్నికలు జరిపి పౌర ప్రభుత్వానికి అధికారం అప్పజెప్పాలని వారు కోరుతున్నారు. అధికారాన్ని చేతిలో ఉంచుకున్న సైనిక ప్రభుత్వం ప్రజాస్వామిక సంస్కరణలవైపుగా చర్యలు తీసుకోవడం లేదనీ, తీసుకున్నా అత్యంత నెమ్మదిగా చర్యలు తీసుకుంటున్నదనీ ప్రజలు భావిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చల్లారకపోవడంతో ఎన్జీఓ సంస్ధలకు మళ్ళీ ఉద్యమాలకు దిగక తప్పలేదు. క్రమంగా ఎన్జీఓ సంస్ధల చేతుల్లోనుండి…

పాకిస్ధాన్ ‘మెమో గేట్’ పాక్ ఆర్మీ కుట్రా?

పాకిస్ధాన్ రాజకీయ రంగాన్ని ఇప్పుడు మెమో గేట్ కుంభకోణం ఊపేస్తోంది. ఒసామా బిన్ లాడేన్ హత్యానంతరం పాకిస్ధాన్ ఆర్మీ ప్రభుత్వాన్ని మళ్ళీ తన ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని పాకిస్ధాన్ అధ్యక్షుడు అసిఫ్ ఆలీ జర్దారీ ఆరోపిస్తూ, అది జరగకుండా చూడాలని అమెరికా ఛీఫ్ ఆఫ్ స్టాఫ్ మైక్ ముల్లెన్ కు సంతకం లేని మెమో పంపినట్లుగా వార్త వెలువడింది. ఇది “మెమో గేట్” గా పత్రికలలో వ్యాప్తి చెందింది. పాకిస్ధానీ అమెరికన్ వ్యాపారవేత్త మన్సూర్ ఇజాజ్ ఆ…

ద్రవ్యోల్బణం అంచనాలో మేము తప్పు చేశాం -ప్రణాళికా సంఘం

అమెరికా ప్రవేటు బహుళజాతి కంపెనీల ఇష్ట సఖుడు, భారత ఆర్ధిక వ్యవస్ధ ను అమెరికాకు కట్టిపడవేయడానికి దీక్షగా కృషి చేస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తన తప్పును అంగీకరించాడు. సంవత్సరాల తరబడి ద్రవ్యోల్బణం అత్యధిక స్ధాయిలో కొనసాగుతున్నప్పటికీ తగ్గుతుందంటూ దొంగ కబుర్లు చెప్పి ప్రతిసారీ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్న మాంటెక్ సింగ్ అహ్లూవాలియా చివరికి తన పొరపాటు అంగీకరించాడు. ద్రవ్యోల్బణం తగ్గడానికి తగిన చర్యలు తీసుకోవాలంటూ అనేకమంది నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ…