త్వరలో ఎలక్త్రానిక్ దిగుమతులు ఆయిల్ దిగుమతుల్ని మించిపోతాయ్ -పిట్రోడా

దేశీయంగా ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తిపైన దృష్టి పెట్టకపోతే త్వరలో ఎలక్ట్రానిక్స్ దిగుమతుల బిల్లు, ఆయిల్ దిగుమతుల బిల్లుని మించిపోవడం ఖాయమని భారత ప్రభుత్వ ఐ.టి సలహాదారు శ్యాం పిట్రోడా హెచ్చరించారు. ఎలక్ట్రానికిక్ మాన్యుఫాక్చరింగ్ లో పునాదిని విస్తృతపరుచుకోవడం కోసం ఆ రంగంలో పెట్టుబడులు పెంచాలని పిట్రోడా తెలిపాడు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు డిమాండ్ బాగా పెరుగుతున్నదని కాని ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ పై దృష్టి పెట్టకపోవడంతో ఆ డిమాండ్ తట్టుకోవడానికి దిగుమతులపై…

మాజీ రాష్ట్రపతి ‘కలాం’ వళ్ళంతా వెతికిన తెల్లతోలు దురహంకారులు

అమెరికా దురహంకారం మరో రెండు సార్లు భారతీయ గౌరవాన్ని తిరస్కరించింది. భారత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా తన దురహంకారం తగ్గించుకునేదే లేదో పొమ్మంది. అంతర్జాతీయ ప్రొటోకాల్ తన ముందు దిగదుడుపేనని చాటి చెప్పింది. భారత నాయకులు, ప్రభుత్వాధికారుల దేశాభిమానానికి మరోసారి ‘నిరూపించుకొమ్మని’ సవాలు విసిరింది. సెప్టెబరు నెలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అమెరికా వెళ్ళిన సందర్భంగా న్యూయార్క్ నగరంలోని ‘జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయం’ లో రెండుసార్లు ప్రొటోకాల్ ను ఉల్లంఘిస్తూ ఆయనను ఒళ్ళంతా తడిమి…