కనుమరుగవుతున్న డాలర్ ఆధిపత్యం -కార్టూన్

ఇన్నాళ్లూ ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుకున్న డాలర్ క్రమంగా తన ఆధిపత్యాన్ని కోల్పోతున్నది. రెండు దురాక్రమణ యుద్ధాలు, వాటి కారణంగా వేగంగా సంభవించిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లు డాలర్ బలాన్ని నేలమట్టం చేస్తున్నాయి. ఏ ‘ఎదురులేని ప్రపంచాధిపత్యం’ కోసమైతే అమెరికా దురాక్రమణ యుద్ధాలకు తెగబడిందో అదే ఆధిపత్యాన్ని అమెరికా ఇప్పుడు కోల్పోతున్నది. సంక్షోభంలో బడా కంపెనీలకు ట్రిలియన్ల డాలర్ల బెయిలౌట్లు మంజూరు చేసి కొండంత అప్పును అమెరికా మూటగట్టుకుంది. ఆ అప్పుల భారాన్ని ఇప్పుడు…

జూనియర్ అధికారిదే పాపం అంతా, ప్రణబ్ నోట్ పై చేతులు దులుపుకున్న మంత్రివర్యులు

“2జి కుంభకోణ చోటు చేసుకున్న రోజుల్లో ఆర్ధిక మంత్రిగా వ్యవహరించిన పి.చిదంబరం, స్పెక్ట్రంను వేలం వేయడమే సరైందన్న తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లయితే కుంభకోణం జరగడానికి ఆస్కారం ఉండేది కాదు” అంటూ ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆమోదంతో ఆర్ధిక శాఖలోని డెప్యుటీ సెక్రటరీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపిన నోట్ లో పేర్కొన్న సంగతి ప్రణబ్ ముఖర్జీ తనకు సంబంధం లేదనీ, అంతా ఆ జూనియర్ అధికారి చేసిందే నంటూ గురువారం విలేఖరుల సమావేశంలో ప్రకటించాడు.…

తెలంగాణ సకలజనుల సమ్మె, 17వ రోజు మంత్రుల ఇళ్ల నిర్బంధం

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె అప్రహతిహతంగా కొనసాగుతోంది. భారత దేశ చరిత్రలోనే మున్నెన్నడూ లేనంతగా, ఒక్క నెల్లిమర్ల జూట్ కార్మిక ఉద్యమం తప్ప, సమాజంలోని దాదాపు అన్ని రంగాల ఉద్యోగులు, కార్మికులు తమ తమ విధులను బహిష్కరించి ఉద్యమించడమే కాక సమ్మెలు చేస్తున్నవారంతా రోడ్లపైకి వచ్చి నినదిస్తూ తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అనేక రకాల రూపాల్లో సమ్మెలో పాల్గొంటూ కనీ వినీ ఎరుగని సంయమనంతో శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. శాంతియుత ఉద్యమమే…

పాకిస్ధాన్‌పై దాడులు విస్తృతం చేస్తాం -అమెరికా

పాకిస్ధాన్ ప్రాంతాలపై ఒక్క డ్రోన్ దాడులే కాకుండా మరిన్ని విస్తృత పద్ధతుల్లో దాడులు చేస్తామని అమెరికాకి చెందిన రిపబ్లికన్ సెనెటర్ ఒకరు తెలిపారని రాయిటర్స్ తెలిపింది. సీనియర్ సెనెటర్ అయిన లిండ్సే గ్రాహం, పాకిస్ధాన్‌లో అమెరికా మిలట్రీ చర్యలను విస్తృతపరచాలన్న అంశంపై అమెరికా విధాన కర్తలలో ఏకీభావం అంతకంతకూ పెరుగుతోందని ఆ సంస్ధ తెలిపింది. డ్రోన్ దాడులు ఇప్పటికే మిలిటెంట్లను టార్గెట్ చేస్తున్నాయని వాటితో పాటు బాంబర్లను కూడా వినియోగించే అవకాశం ఉందని గ్రాహం ఉప్పందించాడు. “అమెరికా…

కొనసాగుతున్న ఇజ్రాయెల్ జాత్యహంకారం, మరిన్ని సెటిల్‌మెంట్ల నిర్మాణానికి ఆమోదం

ఓవైపు ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశంలో పాలస్తీనా దేశ ప్రకటనపై తీవ్రమైన చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంలో ఇజ్రాయెల్ దేశస్ధులకు కొత్త సెటిల్‌మెంట్లు నిర్మిస్తున్నట్లుగా ప్రకటించింది. అంతర్జాతీయ సమాజాన్ని పరిహసించడం ఇజ్రాయెల్ కు ఇది కొత్త కాదు. ఐక్యరాజ్య సమితితో ఇజ్రాయెల్ వ్యవహారం అంతా మొదటినుండీ జాత్యహంకార పద్ధతుల్లోనే ఉంటూ వచ్చింది. 1967 యుద్ధంలో పాలస్తీనా నుండి ఆక్రమించుకున్న భూభాగంపై ఇజ్రాయెల్ సెటిల్‌మెంట్లు నిర్మించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని అమెరికా నుండి శ్రీలంక…

తీహార్ జైలు కాదు, త్రీ స్టార్ జైలు -కార్టూన్

2జి కుంభకోణంలొ కొత్త పాత్రధారులు బైటికి వస్తున్నారు. మాజీ టెలికం మంత్రి దయానిధి మారన్ పాత్ర పైన తమకు ఆధారాలు లభ్యమైనాయనీ, ఆయనపైన రెండురోజుల్లో క్రిమినల్ కేసు దాఖలు చేయనున్నామనీ సి.బి.ఐ గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది. పి.చిదంబరం అరెస్టుకు సుప్రమణ్యస్వామి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. సి.బి.ఐ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపితే ప్రధాని మన్మోహన్ పాత్ర కూడా వెల్లడవుతుంది. వీరంతా వి.వి.ఐ.పిలు. దేశాన్ని పాలిస్తున్నవారు. సుప్రీం కోర్టు చురుకుగా ఉన్నందున ఈ వి.వి.ఐ.పిలు వాస్తవానికి వి.వి.ఐ.పి లు కాదనీ…

పట్టేవాడుంటే యు.పి.ఎ అవినీతి పుట్టలో బోలెడు అవినీతి “నోట్”లు

మంత్రుల మధ్య “నోట్”ల రూపంలో జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రధానమంత్రి కార్యాలయానికి వివిధ మంత్రులు పంపిన “నోట్”లు ఇప్పుడు 2జి కుంభకోణంలో కొత్త పాత్రధారులను వెలికి తెస్తున్నాయి. ఆర్.టి.ఐ చట్టాన్ని ఉపయోగిస్తూ ఆర్.టి.ఐ కార్యకర్తలు ఈ నోట్ లను వెల్లడి చేయడంతో అప్పటి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం, ప్రధాని మన్మోహన్ లు కూడా తెలిసీ 2జి కుంభకోణాన్ని అడ్డుకోలేదని వెల్లడయ్యింది. ఎ.రాజా, దయానిధి మారన్ లు అడ్డంగా అవినీతికి పాల్పడుతుంటే, అడ్డుకుని దేశ సంపదను కాపాడవలసింది పోయి,…