కాలుష్య ఫ్యాక్టరీపై చైనా గ్రామీణుల పోరాటం

తూర్పు చైనాలో వందలమంది గ్రామీణులు సోలర్ ప్యానెల్ ఫ్యాక్టరీ కాలుష్యం వెదజల్లుతుండడంతో ఫ్యాక్టరీని అక్కడినుండి తరలించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నారు. ఝెజియాంగ్ రాష్ట్రంలోని హైనింగ్ పట్టణంలో ఉన్న ఝెజియాంగ్ జింకో సోలార్ కంపెనీ ఎదుట ఐదొందల వరకూ గ్రామీణులు గురువారం గుమిగూడి ఆందోళన ప్రారంబించారు. ఆందోళనకారుల్లో కొందరు ఫ్యాక్టరీలోకి దూసుకెళ్ళి అక్కడ నిలిపి ఉన్న కంపెనీ కార్లను మూకుమ్ముడి బలంతో తిరగవేయడం, కార్యాలయంలో వస్తువులను ధ్వంసం చేయడం ప్రారంభించారని అధికారులు తెలిపారు. కంపెనీకి సమీపంలో ఉన్న హాంగ్-గ్జియావో…

పునరద్భవిస్తున్న … … -(3)

(ఈ భాగాన్ని ఆగష్టు 16 న ప్రచురించినప్పటికీ ఆ లింక్ పని చేయనందున మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) పెట్టుబడిని కట్టడి చేసేదిపెట్టుబడే పెట్టుబడిసంచయానికి సంబంధించిన చైనా నమూనా కొన్ని నిర్ధిష్ట అంశాలపైన ఆధారపడి ఉంది.అతి పెద్ద కార్మిక శక్తిని నిర్ధాక్షిణ్యంగా దోపిడి చేయడం; సహజ వనరులనుపెద్ద ఎత్తున కొల్లగొట్టి తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడం; కీలకమైన పెట్టుబడిదారీ దేశాల మార్కెట్లకు విస్తృతంగా ఎగుమతులు చేయడంపైఆధారపడిన ఆర్ధిక వృద్ధి నమూనా కలిగి ఉండడం… ఇవి ఆ…

పునరుద్భవిస్తున్న కార్మికవర్గం – చైనా విప్లవం భవిష్యత్తు -(2)

(ఈ భాగాన్ని ఆగష్టు 12న పోస్ట్ చేసినప్పటికీ ఆ లింక్ పని చేయనందున మళ్లీ పోస్ట్ చేస్తున్నాను. -విశేఖర్) ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్ధలలో ఉపాధి పొందుతున్నవారిలో అనేకమంది “పాత కార్మికుల” పిల్లలు; లేదా పాత కార్మికులతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నవారు; లేదా పాత కార్మికుల నివాసాలకు పక్కనో దగ్గర్లోనో నివసిస్తున్నవారు. ఆ విధంగా ప్రస్తుతం ప్రభుత్వరంగ పరిశ్రమలలో పని చేస్తున్నవారు పాత కార్మికులు జరిపిన ఉద్యమాలతోనూ, వారి రాజకీయ అనుభవాల తోనూ ప్రభావితమై ఉన్నారు.…

సొరంగం చివర వెలుగును చూస్తున్న యూరో -కార్టూన్

అమెరికా ఆధిపత్యానికి దీటుగా ఎదగాలన్న ఆకాంక్షతో యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ (ఇ.యు) ఏర్పాటు చేసుకున్నాయి. డాలర్ ఆధిపత్యాన్ని నిలువరించి పైచేయి సాధించాలన్న కోరికతో ఉమ్మడి కరెన్సీ ‘యూరో’ అవి ఏర్పాటు చేసుకున్నాయి. ఇ.యులో 25 దేశాలను ఆకర్షించగలిగినా, యూరోజోన్ లోకి 17 దేశాలను ఆకర్షితులయ్యాయి. యూరో జోన్ వలన చాలా వరకు దేశీయ ద్రవ్య, ఆర్ధిక, పన్నుల చట్టాలను రద్దు చేసుకోవడంతో జర్మనీ, ఫ్రాన్సు లాంటి పెద్ద దేశాలే వీటినుండి లబ్ది పొందగలుగుతున్నాయి. కాని బలహీన…

శతాబ్దాల మర్రిమాను నిలువునా కూలినట్లు! -ఫొటో

గుండెలు అవిసేలా రోదిస్తున్న ఈ పెద్దాయనకి స్వాంతన ఎవరు ఇవ్వగలరు? శతాబ్దాల పాటు ఊరంతటికీ నీడనిచ్చిన మర్రిమాను నిలువునా కూలినట్లున్న ఈ దృశ్యం చూపరులను కంట తడిపెట్టేలా ఉంది. ఏం జరిగిందో తెలియని పాప అమాకపు చూపులు మరింతగా హృదయాలను పిండేస్తున్నాయి. తాతో, తండ్రో, మామయ్యో ఇంకెవరో గాని ఈయనని ఓదార్చడానికి కాసింత అవకాశం దొరికితే బాగుడ్ను. వెల్లూరు జిల్లాలోని అరక్కోణం వద్ద కిల్కండిగై వద్ద ఆగి ఉన్న పాసెంజర్ రైలును 90 కి.మీ వేగంతో వస్తున్న…