మానసిక యుద్ధంలో భాగమే అమెరికా ఎంబసీపై తాలిబాన్ దాడి

20 గంటల పోరాటం అనంతరం తాలిబాన్ దాడి ముగిసింది. దాడిలో పాల్గొన్న తాలిబాన్ మిలిటెంట్లు అందరూ చనిపోవడంతో ఆపరేషన్ ముగిసింది. మంగళవారం ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌లో ‘అత్యున్నత భద్రతా జోన్’ లో తాలిబాన్ మిలిటెంట్లు దాడికి పూనుకున్న సంగతి విదితమే. అమెరికా ఎంబసీకి సమీపంలోనే ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న భవంతిని అదుపులోకి తీసుకున్న తాలిబాన్ మిలిటెంట్లు బుధవారం వరకూ ఇరవై గంటలపాటు ఆఫ్ఘన్, అమెరికన్ సైనికుల ప్రతిఘటనను ఎదుర్కొని నిలబడ్డారు. దాడిలో భారీ ఆయుధాలు ఏవీ…

వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు, 9/11 దాడులతో సహా -ఫొటోలు

పెట్టుబడిదారుడి దృష్టిలో ప్రతిదీ సరుకే. అది కూడా లాభాలు సంపాదించి పెట్టే సరుకులుగానే వస్తువుల్ని అతను చూస్తాడు. సేవల పేరుతో ఇప్పుడు వస్తువులతో పాటు భావాలనీ, బాధలనీ, కష్టాలనీ, కన్నీళ్ళనీ, సంతోషాన్ని, బంధాలనీ, అను బంధాలనీ కూడా మారకపు సరుకులుగా పెట్టుబడిదారుడు మార్చ గలిగిగాడు. ఏ అంశాన్నైనా పెద్ద ఎత్తున పతాక శీర్షికలకి నెట్టడం ద్వారా దానికి కొంత మారకపు విలువను జోడించగలుగుతున్నాడు. ఆ తర్వాత అమ్మకానికి పెడుతున్నాడు. బాబో, పాపో పుడితే సంతోషం. ఆ సంతోషాన్ని…

నూతన ఎత్తులను తాకుతున్న అమెరికా దరిద్రం -సెన్సస్ బ్యూరో

అమెరికా సెన్సస్ బ్యూరో తన వార్షిక నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం ఇప్పుడు అమెరికాలో ప్రతి ఆరుగురిలోనూ ఒకరు దరిద్రుడు. బ్యూరో విడుదల చేసిన 2010 గణాంకాల ప్రకారం అమెరికాలో 46.2 మిలియన్ల మంది (4.62 కోట్లు) దారిద్ర్య రేఖకు దిగువన బతుకుతున్నారు. అంటే మొత్తం జనాభాలో 15.1 శాతం మంది దరిద్రులుగా బతుకులీడుస్తున్నారు. ఇది 2009 సంవత్సరంలో 14.3 శాతంగా ఉంది. ఒక సంవత్సరంలో 0.8 శాతం (2.5 మిలియన్లు లేదా 25 లక్షలు)…