ఐక్యరాజ్య సమితి: సామ్రాజ్యవాది బొచ్చుకుక్క -కార్టూన్

ఐక్యరాజ్య సమితి. ప్రపంచ దేశాలను అమెరికా మాట వినేలా ఒత్తిడి తెచ్చే నమ్మకమైన రాజకీయ సంస్ధ. అమెరికా సామ్రాజ్యవాద విస్తరణకు అహరహం శ్రమించే గొప్ప సంస్ధ. పేద, బడుగు దేశాలపైన తప్ప మొరగని బొచ్చుకుక్క. కార్టూనిస్టు: విక్టర్ నీటో, వెనిజులా. —

అబద్ధపు వార్తలపై కొత్త కౌబాయ్ సవారీ -కార్టూన్

అంకుల్ శామ్ కౌబాయ్ రూపంలో సవారి చేయడానికి ఇప్పుడు గుర్రాలు అవసరం లేదు. గుర్రాల శక్తికి పరిమితి ఉంది. వాటికి తిండి పెట్టాలి. రెస్ట్ కావాలి. కౌబాయ్ కూడా శ్రమ పడాలి. కాని ఆధునిక గుర్రంపై సవారీకి అవేమీ అవసరం లేదు. అది వారానికి ఏడురోజులూ, రోజుకి ఇరవై నాలుగ్గంటలూ అలుపు సొలుపూ లేకుండా పని చేస్తుంది. కౌబాయ్ విశ్రాంతి తీసుకునే టైంలో కూడా పని చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి మూలకీ ఏక కాలంలో ప్రయాణం చేస్తుంది.…

కాంట్రాక్టు నిబంధనలను రిలయన్స్ ఉల్లంఘించింది -కాగ్ అక్షింతలు

భారత దేశ రాజ్యాంగసంస్ధ, ప్రభుత్వ ఉన్నత ఆడిటింగ్ సంస్ధ అయిన ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ రిలయన్స్ ఇండస్ట్రీస్ కాంట్రాక్టు ఉల్లంఘనలపై తన పూర్తి నివేదికను గురువారం సమర్పించింది. ఈ నివేదికలో కేంద్ర ప్రభుత్వం, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండింటినీ కాగ్ విమర్శించింది. కాంట్రాక్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీకీ, రిలయన్స్ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించేలా సహకరించినందుకు ప్రభుత్వానికీ అక్షింతలు వేసింది. దేశానికి చెందిన కీలకమైన ఆయిల్ వనరు కృష్ణ-గోదావరి (కె.జి) బేసిన్ అభివృద్ధి చేసే కాంట్రాక్టు రిలయన్స్ ఇండస్ట్రీస్…

పునరద్భవిస్తున్న కార్మికవర్గం, చైనా విప్లవం భవిష్యత్తు -1

(పాఠకులకు గమనిక: అమెరికానుండి వెలువడే ‘మంత్లీ రివ్యూ’ పత్రికలో మింషి లీ రాసిన ఆంగ్ల రచనకు ఇది యధాతధ అనువాదం. రచయిత 1990-92 కాలంలో చైనాలో రాజకీయ ఖైదీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన యూనివర్సిటీ ఆఫ్ ఉతా, (సాల్ట్ లేక్ సిటి) లో ఎకనమిక్స్ బోధిస్తున్నాడు. మావో కాలంనాటి చైనాలోని సోషలిస్టు వ్యవస్ధ, ఇప్పటి పెట్టుబడిఉదారీ వ్యవస్ధలను తులనాత్మకంగా ఈ వ్యాసం పరిశీలిస్తుంది. సైద్ధాంతిక వ్యాసం అయినందున కొంత కఠినంగా ఉండవచ్చు.) జులై 2009లో జిలిన్‌లోని తొంఘువా…

ఢిల్లీ పేలుళ్ల ఈమెయిల్‌కు కాశ్మీరుతో లింకు, ఇండియన్ ముజాహిదీన్ నుంచి మరో ఈమెయిల్

ఢిల్లీ హైకోర్టు వద్ద బుధవారం సంభవించిన బాంబు పేలుడుకు తమదే బాధ్యత అంటూ ‘హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామీ’ సంస్ధ పంపిన ఈ మెయిల్ కాశ్మీరు నుండి వచ్చినదిగా పోలిసులు తేల్చారు. కాశ్మీరులోని కీష్త్వర్ పట్టణంలోని ఒక సైబర్ కేఫ్ నుండి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ కేఫ్ యజమానులైన సోదరులిద్దరిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలిపారు. వారు వర్ణించినదాని ప్రకారం కొన్ని కీలకమైన క్లూలను సంపాదించినట్లు కూడా పొలీసులు గురువారం తెలిపారు. జమ్ము నుండి 230 కి.మీ…