ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా మీడియా దుష్ప్రచారం -1

ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, యూరప్ దేశాలు దుష్ప్రచారం చేస్తూ ఆ దేశంపై నాలుగు దఫాలుగా అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సిరియా అణు బాంబు నిర్మిస్తున్నదంటూ మరో అబద్ధపు ప్రచారం లంకించుకున్న పశ్చిమ దేశాల కార్పొరేట్ పత్రికలు అమెరికా, ఐరోపా దేశాల ప్రపంచ ఆధిపత్య రాజకీయాలో కోసమే అటువంటి అబద్ధపు ప్రచారానికి దిగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచ అణు ఇంధన సంస్ధ ఐన ఐ.ఎ.ఇ.ఏ, తాజాగా ఇరాన్ విషయంపై చర్చించడానికి సమావేశం…

ప్రవాసంలోనే మరణించిన “పికాసో ఆఫ్ ఇండియా” ఎమ్.ఎఫ్.హుస్సేన్

“పికాసో ఆఫ్ ఇండియా” గా ప్రసిద్ధికెక్కిన ప్రఖ్యాత భారత పెయింటింగ్ కళాకారుడు ఎం.ఎఫ్.హుస్సేన్ ప్రవాసంలో ఉండగానే మరణించాడు. 2006 సంవత్సరంలో లండన్‌కి ప్రవాసం వెళ్ళిన ఎం.ఎఫ్.హుస్సేన్ కొన్ని నెలలుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చనిపోయేనాటికి ఖతార్ పౌరుడుగా ఉన్న ఎం.ఎఫ్.హుస్సేన్ భారత దేశంలో అనేక సార్లు దాడులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతదేశ సంస్కృతి పరిరక్షకులుగా తమను తాము నియమించుకున్న హిందూ మత సంస్ధల కార్యకర్తలు అనేక సార్లు ఎం.ఎఫ్.హుస్సేన్ పెయింటింగ్ ప్రదర్శనలపై దాడులు చేసి…

విష వ్యర్ధాల డంపింగ్ ద్వారా 20 బిలియన్ యూరోలు సంపాదిస్తున్న ఇటలీ మాఫియా

డ్రగ్స్ రవాణా అమ్మకాలకీ, బలవంతపు వసూళ్ళకూ పేరుపొందిన ఇటలీ మాఫియా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే విష వ్యర్ధాలను డంపింగ్ చేయడంలో ఆ ఫ్యాక్టరీ యజమానులకు సాయపడ్డం ద్వారా సంవత్సరానికి 20 బిలియన్ యూరోలు (దాదాపు రు. 1,30,000 కోట్లకు సమానం) సంపాదిస్తోందని లండన్ నుండి వెలువడే ‘ది ఇండిపెండెంట్’ పత్రిక బుధవారం వెల్లడించింది. ఇటలీ దక్షిణ ప్రాంతాన్ని విష వ్యర్ధాలు పారబోయడానికి డంపింగ్ యార్డుగా మాఫియా గ్రూపులు మార్చివేశాయని పర్యావరణ సంస్ధ నివేదికను ఉటంకిస్తూ ఆ పత్రిక…