ఇరాక్ ప్రభుత్వ హత్యాకాండకు స్పందించని అమెరికా, యూరప్‌లు

ఇరాక్‌లోని అష్రాఫ్ క్యాంపులో నివసిస్తున్న పౌరులపై ఏప్రిల్ 8 తేదీన ఇరాక్ ప్రభుత్వ సైనికులు విరుచుకుపడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 34 మంది మరణించారు. ఆ తర్వాత విడుదలైన వీడియో ద్వారా ఇరాస్ సైన్యం ఉద్దేశ్యపూర్వకంగానే క్యాంపుపై దాడి చేసి కాల్పులు జరిపిందని స్పష్టమయ్యింది. సైనికులు తాపీగా పౌరులపై కాల్పులు జరపడం, తమ వాహనాలను వారిమీదుగా నడపడం వంటివన్నీ చూసిన వారికి అక్కడ ఉన్నవారిని చంపడానికే సైనికులు కాల్పులు జరిపారని స్పష్టమవుతుంది. ఈ ఘటన పట్ల…

క్రికెట్ ఇండియా కొత్త కోచ్ “డంకన్ ఫ్లెచర్”

మూడు సంవత్సరాల పాటు ఇండియా క్రికెట్ టీం కి కోచింగ్ బాధ్యతలు నిర్వహించీన్ గ్యారీ కిర్‌స్టెన్ తన కాంట్రాక్టు పొడిగించడానికి నిరాకరించడంతో బిసిసీఐ కొత్త కోచ్ ని నియమించింది. గతంలో జింబాబ్వే క్రికెట్ టీంకి కెప్టెన్ గానూ, ఇంగ్లండ్ కు కోచ్ గానూ పని చేసిన డంకన్ ఫ్లెచర్ ను కొత్త కోచ్ గా నియమిస్తున్నట్లు బిసిసీఐ బుధవారం ప్రకటించింది. 2005లో ఇంగ్లండు టీంకి కోచ్ గా ఉండగా ఇంగ్లండు యాషెస్ సిరీస్ గెలుచుకుంది. ఫ్లెచర్ రెండేళ్ళ…

చైనాలో ప్రైవేటురంగ ఆధిపత్యం ఒక మిధ్య

చైనా ఆర్ధిక వ్యవస్ధలో ఏ రంగ ఆధిపత్యం వహిస్తోంది? ప్రభుత్వ రంగమా? ప్రైవేటు రంగమా? గత 35 సంవత్సరాలనుండి చైనా సంస్కరణలను అమలు చేస్తున్నది గనక అక్కడ ప్రవేటు రంగానిదే ఆధిపత్యం అని అందరూ భావిస్తున్నారు. కాని వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. చైనా ఆర్ధిక సంస్కరణలను అమలు చేస్తున్నమాట వాస్తవమె. అక్కడ పెట్టుబడిదారీ వ్యవస్ధ పూర్తిగా పునరుద్ధరింపబడిన వార్తా వాస్తవమే. కానీ చైనాలో ఇంకా ప్రభుత్వ రంగ పెట్టుబడీదారీ విధానమే ఆధిపత్యంలో ఉందన్న విషయం చాలా…